Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం కొనాలంటే కార్డు కావాల్సిందే.. ధర రూ.5 వేలు!? జగన్ నిర్ణయం

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (13:41 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్రం దిశగా ఆయన పలు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, బార్ల సంఖ్యను తగ్గించారు. అలాగే, కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. మద్యం విక్రయ సమయాన్ని కూడా కుదించారు. ఈ నేపథ్యంలో ఇకపై మద్యం ఎవరైనా కొనుగోలు చేయాలంటే లిక్కర్ పర్చేజ్ కార్డును తప్పనిసరిగా కొనుగోలు చేయాలట. ఈ కార్డు పొందాలంటే రూ.5 వేలు చెల్లించాల్సివుంటుంది. 
 
అంతేకాదండోయ్... మన మెుబైల్ ఫోనుకు రీచార్జ్ చేసినట్లు సంవత్సరం గడవగానే మళ్లీ రూ.5 వేలు పెట్టి రెన్వుయల్ చేయింసుకోవాలట. అదీ అందరికీ ఆ కార్డ్ ఇవ్వరట. 25 సంవత్సరాలు దాటి గుర్తింపు పొందిన హస్పిటల్‌లో పని చేసే వైద్యుడు వద్ద తనకు ఏ జబ్బూ లేదనీ ధృవీకరించేలా ఓ మెడికల్ సర్టిఫికేట్‌ను తీసుకుని సమర్పించినవారికే ఆ కార్డును ఇస్తారట. మొత్తంమీద జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments