Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై శుభవార్త చెప్పిన సీఎం జగన్ - 10 రోజుల్లో ప్రకటన

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (13:55 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. పీఆర్సీపై ప్రక్రియ పూర్తయిందని మరో వారం పది రోజుల్లో ఒక ప్కరటన ప్రకటన చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 
 
ప్రస్తుతం ఆయన వరద బాధిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అయిన శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని నెల్లూరుకు వెళ్లారు. 
 
అంతకుముందు. ఆయన తిరుపతి సరస్వతి నగర్‌లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు పీఆర్సీపై ప్రక్రియ పూర్తి చేసి త్వరగా ప్రకటించాలని కోరారు. 
 
దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, వారం పది రోజుల్లో దీనిపై ఒక ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments