Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సభలో వైఎస్ జగన్ పేరు చెప్పిన రైతు.. అప్పుడు పవన్ ఏం చేసారో తెలుసా?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (17:17 IST)
జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటించారు. అధోని పత్తి మార్కెట్‌ యార్డులో రైతులతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసారు పవన్ కళ్యాణ్. "ముందుగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను వచ్చింది రైతుల సమస్యలు వినడానికి, కనుక రైతుల కష్టాలను విందాం. రైతనే వాడు లేకపోతే భవిష్యత్తు లేదు" అంటూ అక్కడికి వచ్చిన ఓ రైతును మాట్లాడమన్నారు.
 
'కోతకు సిద్ధమైన పత్తిపంట వర్షం రావడంతో నానిపోయింది. దాని వలన పశువులను కూడా అమ్ముకున్నాను. పశువులు లేకపోతే ప్రపంచం లేదు, ఉద్యోగస్తులు లేరు’ అని రైతు తన గోడు వెళ్లబోసుకున్నాడు. వెంటనే ఆ రైతు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గెలిపించాలి, అప్పుడు నేను ఆయన్ని ఎలాగైనా బతిమిలాడి రైతులకు ఏం కావాలో అవన్నీ ఇప్పిస్తానని ఎంతో ధీమాగా చెప్పారు. 
 
ఆయన మాటలు వినగానే ఆ సభకు వచ్చిన వారందరూ హర్షధ్వానాలు చేయగా, అక్కడే మైక్ పట్టుకుని ఉన్న పవన్ కళ్యాణ్‌ మొహం చిన్నబోయింది, అక్కడే ఉన్న నాదెండ్ల మనోహర్ తత్తరపాటుకు గురయ్యారు. ఇంక మైకు తీసేసినప్పటికీ ఆ రైతు మాట్లాడటం ఆపకపోవడంతో పవన్ వేరే రైతులను ఉద్దేశించి ఇంకెవరైనా మాట్లాడతారా అని టాపిక్ డైవర్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments