Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ హర్షా, నీది అద్భుతమైన జర్నీ: కుమార్తె ఎదుగుదలపై సీఎం జగన్

Webdunia
శనివారం, 2 జులై 2022 (23:38 IST)
తన కుమార్తె హర్షారెడ్డి పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ కంప్లీట్ చేయడంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేసారు. కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సతీసమేతంగా జూన్ 28న పారిస్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె హర్షాకి విషెస్ తెలిపారు.

 
డియర్ హర్షా... నీ ఎదుగుదలను చూడటం అద్భుతంగా వుంది. దేవుడు దయతో నీవు ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసావు. నిన్ను చూసి నాకెంతో గర్వంగా వుంది. నీకు దేవుడు ఎల్లవేళలా మంచి చేయాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments