Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ హర్షా, నీది అద్భుతమైన జర్నీ: కుమార్తె ఎదుగుదలపై సీఎం జగన్

Webdunia
శనివారం, 2 జులై 2022 (23:38 IST)
తన కుమార్తె హర్షారెడ్డి పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ కంప్లీట్ చేయడంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేసారు. కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సతీసమేతంగా జూన్ 28న పారిస్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె హర్షాకి విషెస్ తెలిపారు.

 
డియర్ హర్షా... నీ ఎదుగుదలను చూడటం అద్భుతంగా వుంది. దేవుడు దయతో నీవు ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసావు. నిన్ను చూసి నాకెంతో గర్వంగా వుంది. నీకు దేవుడు ఎల్లవేళలా మంచి చేయాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments