Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ హర్షా, నీది అద్భుతమైన జర్నీ: కుమార్తె ఎదుగుదలపై సీఎం జగన్

Webdunia
శనివారం, 2 జులై 2022 (23:38 IST)
తన కుమార్తె హర్షారెడ్డి పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ కంప్లీట్ చేయడంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేసారు. కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సతీసమేతంగా జూన్ 28న పారిస్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె హర్షాకి విషెస్ తెలిపారు.

 
డియర్ హర్షా... నీ ఎదుగుదలను చూడటం అద్భుతంగా వుంది. దేవుడు దయతో నీవు ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసావు. నిన్ను చూసి నాకెంతో గర్వంగా వుంది. నీకు దేవుడు ఎల్లవేళలా మంచి చేయాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments