Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో రొయ్యలు పడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎందుకు?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. రైతులు, కార్మికులు.. ఇలా ఒకరేమిటి.. సమస్యల్లో ఇరుక్కుని బాధలు పడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఉంగుటూరు

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (13:05 IST)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. రైతులు, కార్మికులు.. ఇలా ఒకరేమిటి.. సమస్యల్లో ఇరుక్కుని బాధలు పడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఉంగుటూరులోని రొయ్యల చెరువు క్షేత్రాలను సందర్శించి రొయ్య రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, రొయ్యల సాగులో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రొయ్య ధర మార్కెట్లలో ఒక రకంగా వుంటే... రైతుల వద్దకు వచ్చేసరికి దోచేస్తున్నారని రైతులు గోడు వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు కొందరు సిండికేట్ అయ్యి తమను దోచేస్తున్నారంటూ వారు ఆరోపించారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రొయ్య రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. కొద్దిసేపు రొయ్యల చెరువులో రొయ్యలకు మేత వేసి రొయ్యలను పట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments