Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులో రొయ్యలు పడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎందుకు?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. రైతులు, కార్మికులు.. ఇలా ఒకరేమిటి.. సమస్యల్లో ఇరుక్కుని బాధలు పడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఉంగుటూరు

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (13:05 IST)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. రైతులు, కార్మికులు.. ఇలా ఒకరేమిటి.. సమస్యల్లో ఇరుక్కుని బాధలు పడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఉంగుటూరులోని రొయ్యల చెరువు క్షేత్రాలను సందర్శించి రొయ్య రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, రొయ్యల సాగులో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రొయ్య ధర మార్కెట్లలో ఒక రకంగా వుంటే... రైతుల వద్దకు వచ్చేసరికి దోచేస్తున్నారని రైతులు గోడు వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు కొందరు సిండికేట్ అయ్యి తమను దోచేస్తున్నారంటూ వారు ఆరోపించారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రొయ్య రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. కొద్దిసేపు రొయ్యల చెరువులో రొయ్యలకు మేత వేసి రొయ్యలను పట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments