Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముజఫర్ నగర్: పాము కరిచింది.. తెలియక చిన్నారికి పాలుపట్టింది..?

ముజఫర్ నగర్ జిల్లాలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు.

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (12:56 IST)
ముజఫర్ నగర్ జిల్లాలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. పాముకాటుకు గురైన మహిళ తన రెండేళ్ల కుమార్తెకు పాలు పట్టడంతో.. చిన్నారి కూడా తల్లితో పాటు మృతిచెందిది. ఈ సంఘటన గురువారం సాయంత్రం మాండ్ల గ్రామంలో జరిగింది. మాండ్ర గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంట నిద్రపోతుండగా.. ఒక విషపు పాము ఆమెను కాటేసింది. 
 
దీన్ని గమనించక తన పని తాను చేసుకుంటూ పోయిన మహిళ.. ఆ రెండేళ్ల పాపకు పాలు పట్టింది. పోలీసులు చెప్పిన ప్రకారం, తల్లీకూతురు ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వారి పరిస్థితి క్షీణించడంతో వైద్యులు వారి మరణించినట్లు నిర్ధారించారు. పాము కాటేసిన విషయం ఆ మహిళకు తెలియకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని.. నిద్రలో పాము కరిచిన విషయాన్ని ఆమె గమనించలేదని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments