Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారిన ఏపీ సమగ్ర స్వరూపం : కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (09:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర స్వరూపం మారిపోయింది. ఇప్పటివరకు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ కొత్త జిల్లాల్లో సోమవారం నుంచి పాలన ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 
 
లోక్‌సభ నియోజకవర్గం ప్రామాణికంగా చేసుకుని ఈ కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. అయితే, ఒక్క లోక్‌సభ స్థానాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించారు. దీంతో ఏపీలో ఇక నుంచి 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. 
 
ఏపీలో 42 యేళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. సోమవారం ఉదయం 9.05 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వకరించారు. ఆ తర్వాత ఇతర శాఖల జిల్లా అధికారులు చేపట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం బలంగా భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments