Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావోస్ బయలుదేరి వెళ్లిన సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం దావోస్ బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యే ఏపీ బృందానికి సీఎం జగన్ నేతృత్వం వహిస్తారు. 
 
ఈ పర్యటన కోసం ఇప్పటికే హైదరాబాద్ నాంపల్లి కోర్టు నుంచి సీఎం జగన్ అనుమతి తీసుకున్నారు. దీంతో ఆయన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. 
 
ఆయన సాయంత్రానికి జ్యూరిచ్ చేరుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జగన్ బృదం దావోస్ చేరుకుంటుంది. సీఎం జగన్ మొత్తం పది రోజుల పాటు విదేశీ పర్యటనలోనే ఉంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments