దావోస్ బయలుదేరి వెళ్లిన సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం దావోస్ బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యే ఏపీ బృందానికి సీఎం జగన్ నేతృత్వం వహిస్తారు. 
 
ఈ పర్యటన కోసం ఇప్పటికే హైదరాబాద్ నాంపల్లి కోర్టు నుంచి సీఎం జగన్ అనుమతి తీసుకున్నారు. దీంతో ఆయన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. 
 
ఆయన సాయంత్రానికి జ్యూరిచ్ చేరుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జగన్ బృదం దావోస్ చేరుకుంటుంది. సీఎం జగన్ మొత్తం పది రోజుల పాటు విదేశీ పర్యటనలోనే ఉంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments