Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావోస్ బయలుదేరి వెళ్లిన సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం దావోస్ బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యే ఏపీ బృందానికి సీఎం జగన్ నేతృత్వం వహిస్తారు. 
 
ఈ పర్యటన కోసం ఇప్పటికే హైదరాబాద్ నాంపల్లి కోర్టు నుంచి సీఎం జగన్ అనుమతి తీసుకున్నారు. దీంతో ఆయన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. 
 
ఆయన సాయంత్రానికి జ్యూరిచ్ చేరుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జగన్ బృదం దావోస్ చేరుకుంటుంది. సీఎం జగన్ మొత్తం పది రోజుల పాటు విదేశీ పర్యటనలోనే ఉంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments