అతిగా వ్యాయామం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (14:05 IST)
అతిగా వ్యాయామం చేయడం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లోని ఓ జిమ్ సెంటర్‌లో చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆదిత్య అనే యువకుడు ప్రైవేట్ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు. సోమవారం నాడు జిమ్ చేసి రూమ్‌కి వెళ్లిన తర్వాత ఛాతి నొప్పిరావడంతో జిమ్ నిర్వాహకులు ఆదిత్యకు టాబ్లెట్ ఇచ్చారు. 
 
టాబ్లెట్ వేసుకున్న ఆదిత్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదిత్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్నేహితుల అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments