Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనో సైకో డైరెక్టర్... ఆర్జీవీపై యామిని కామెంట్స్

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (14:01 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మను ఓ సైకో డైరెక్టరుగా పేర్కొంది.
 
ఇటీవల విజయవాడలో తాను నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ విడుదలకు సంబంధించిన విషయాలు వెల్లడించేందుకు రాంగోపాల్ వర్మ ప్రయత్నించారు. అయితే, ఆయన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని ఎయిర్‌పోర్టు నుంచే ఆయన్ను బలవంతంగా విమానం ఎక్కించి హైదరాబాద్‌కు పంపించివేశారు. దీంతో ఏపీ సర్కారుపై రాంగోపాల్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు. 
 
ఈ పరిణామాలపై యామిని సాధినేని మాట్లాడుతూ, ఆర్జీవీ సైకో డైరెక్టర్ అంటూ మండిపడ్డారు. అలాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వానికి వారధి ఫిలింఛాంబర్ మాత్రమే - త్వరలో కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ : పవన్ కళ్యాణ్

అతీంద్రియ శక్తుల గల శంబాల లో బాలుగా శివకార్తీక్

హింసకన్నా విలువలతో కూడిన షష్టిపూర్తి నచ్చి హేమాహేమీలు పనిచేశారు: హీరో, నిర్మాత రూపేశ్

జూన్ 6వ తేదీన అఖిల్ అక్కినేని వివాహం!!

హార్డ్ డిస్క్ మాయం వెనుక ఎవరు ఉన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments