Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనో సైకో డైరెక్టర్... ఆర్జీవీపై యామిని కామెంట్స్

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (14:01 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మను ఓ సైకో డైరెక్టరుగా పేర్కొంది.
 
ఇటీవల విజయవాడలో తాను నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ విడుదలకు సంబంధించిన విషయాలు వెల్లడించేందుకు రాంగోపాల్ వర్మ ప్రయత్నించారు. అయితే, ఆయన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని ఎయిర్‌పోర్టు నుంచే ఆయన్ను బలవంతంగా విమానం ఎక్కించి హైదరాబాద్‌కు పంపించివేశారు. దీంతో ఏపీ సర్కారుపై రాంగోపాల్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు. 
 
ఈ పరిణామాలపై యామిని సాధినేని మాట్లాడుతూ, ఆర్జీవీ సైకో డైరెక్టర్ అంటూ మండిపడ్డారు. అలాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments