Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనో సైకో డైరెక్టర్... ఆర్జీవీపై యామిని కామెంట్స్

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (14:01 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మను ఓ సైకో డైరెక్టరుగా పేర్కొంది.
 
ఇటీవల విజయవాడలో తాను నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ విడుదలకు సంబంధించిన విషయాలు వెల్లడించేందుకు రాంగోపాల్ వర్మ ప్రయత్నించారు. అయితే, ఆయన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని ఎయిర్‌పోర్టు నుంచే ఆయన్ను బలవంతంగా విమానం ఎక్కించి హైదరాబాద్‌కు పంపించివేశారు. దీంతో ఏపీ సర్కారుపై రాంగోపాల్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు. 
 
ఈ పరిణామాలపై యామిని సాధినేని మాట్లాడుతూ, ఆర్జీవీ సైకో డైరెక్టర్ అంటూ మండిపడ్డారు. అలాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments