Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళిపేరుతో నమ్మించి స్నేహితులతో అత్యాచారం చేయించిన ప్రియుడు

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (08:11 IST)
ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని తన ప్రియురాలిని నమ్మించి తన వెంట తీసుకెళ్ళిన ఓ కిరాతక ప్రియుడు, తనతో పాటు తన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ సామూహిక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని గోరంట్లకు చెందిన 22 యేళ్ల విద్యార్థిని తిరుపతిలోని కృష్ణతేజ ఫార్మసీ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతూ, కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. ఈమెకు గోరంట్ మండలం మల్లాపల్లికి చెందిన సాధిక్ అనే యువకుడితో ఈ విద్యార్థిని గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన ప్రియురాలిని కలిసి సాధిక్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆ యువతి అతని మాటలు నమ్మి, అతను వచ్చిన కారులో ఎక్కింది. 
 
ఆ తర్వాత మల్లాపల్లిలోని తన గదిలో ఆ యువతిని బంధించి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ యువతిని హత్య చేసి పైకప్పుకు చున్నీతో ఉరేసుకున్నట్టుగా వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు. అయినప్పటికీ పోలీసులు సాధిక్‌ను అరెస్టు చేయకుండా యువతి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments