Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళిపేరుతో నమ్మించి స్నేహితులతో అత్యాచారం చేయించిన ప్రియుడు

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (08:11 IST)
ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని తన ప్రియురాలిని నమ్మించి తన వెంట తీసుకెళ్ళిన ఓ కిరాతక ప్రియుడు, తనతో పాటు తన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ సామూహిక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని గోరంట్లకు చెందిన 22 యేళ్ల విద్యార్థిని తిరుపతిలోని కృష్ణతేజ ఫార్మసీ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతూ, కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. ఈమెకు గోరంట్ మండలం మల్లాపల్లికి చెందిన సాధిక్ అనే యువకుడితో ఈ విద్యార్థిని గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన ప్రియురాలిని కలిసి సాధిక్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆ యువతి అతని మాటలు నమ్మి, అతను వచ్చిన కారులో ఎక్కింది. 
 
ఆ తర్వాత మల్లాపల్లిలోని తన గదిలో ఆ యువతిని బంధించి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ యువతిని హత్య చేసి పైకప్పుకు చున్నీతో ఉరేసుకున్నట్టుగా వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు. అయినప్పటికీ పోలీసులు సాధిక్‌ను అరెస్టు చేయకుండా యువతి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments