Webdunia - Bharat's app for daily news and videos

Install App

పామును నోట్లో పెట్టుకుని చెలగాటం... కాటేయడంతో గాల్లో కలిసిన ప్రాణాలు

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (15:18 IST)
కొందరు యువకులు తమ ధైర్యసాహసాలను ప్రదర్శించేందుకు చేసే కొన్ని పనులు వారి ప్రాణాలకే ముప్పు తెస్తుంటాయి. మరికొందరు పోకిరీల పిల్ల చేష్టలకు చేస్తూ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. 
 
స్థానిక ప్రాంతానికి చెందిన మోచి శివరాజ్ (20) అనే యువకుడు పాములను పడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం అతను సుమారు రెండు అడుగుల పొడవున్న నాగుపామును పట్టుకున్నాడు. 
 
అనంతరం ఆ విష నాగును నోట్లో పెట్టుకుని సెల్ఫీ వీడియో కోసం ప్రయత్నించాడు. అయితే, పాము ఆ సమయంలో యువకుడి నోట్లో విషం చిమ్మింది. దాంతో కొంతసేపటికే శివరాజ్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments