Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు,రేపు జరగాల్సిన యోగి వేమన విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలు వాయిదా

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:34 IST)
ఈరోజు వైస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా  యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలను రెండు రోజులు వాయిదా వేయడం జరిగిందని పరీక్షల నియంత్రణాధికారి డా.ఈశ్వర రెడ్డి తెలిపారు.

ఈరోజు,రేపు జరగాల్సిన పరీక్షలను  వాయిదా వేస్తున్నామని, వీటిని ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామన్నారు.

భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి, కులసచివులు ఆచార్య డి.విజయరాఘవ ప్రసాద్ లు పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కళాశాలల ప్రిన్సిపాల్స్ , పరీక్ష నిర్వాహకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సమాచారం సమాచారం అందించవలసిందిగా తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments