Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు,రేపు జరగాల్సిన యోగి వేమన విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలు వాయిదా

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:34 IST)
ఈరోజు వైస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా  యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలను రెండు రోజులు వాయిదా వేయడం జరిగిందని పరీక్షల నియంత్రణాధికారి డా.ఈశ్వర రెడ్డి తెలిపారు.

ఈరోజు,రేపు జరగాల్సిన పరీక్షలను  వాయిదా వేస్తున్నామని, వీటిని ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామన్నారు.

భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి, కులసచివులు ఆచార్య డి.విజయరాఘవ ప్రసాద్ లు పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కళాశాలల ప్రిన్సిపాల్స్ , పరీక్ష నిర్వాహకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సమాచారం సమాచారం అందించవలసిందిగా తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments