Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంట‌ల‌లోపు చైన్ స్నాచ‌ర్ అరెస్టు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:29 IST)
గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని పండ‌రీపురం 8వ లైనులో ఈ నెల 8వ తేదీన సోమ‌వారం న‌డుచుకుంటూ వెళుతున్న అంబ‌డిపూడి శార‌ద అనే మ‌హిళ మెడ‌లోని 3 స‌వ‌ర్ల బంగారు గొలుసును ద్విచ‌క్ర‌వాహ‌నంపై వ‌చ్చిన దుండ‌గుడు లాక్కొని ప‌రారయ్యాడు.

ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న అర్బ‌న్ సీఐ రాజేశ్వ‌ర‌రావు 24 గంట‌ల‌లోపే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని సంజీవ‌న‌గ‌ర్‌కు చెందిన బ‌త్తుల నాగేంద్ర‌బాబును అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి 3 స‌వ‌ర్ల బంగారు గొలుసు రిక‌వ‌రీ చేశారు.

ద్విచ‌క్ర‌వాహ‌నం సీజ్ చేశారు. నాగేంద్ర‌బాబు పెయింట్ ప‌ని చేస్తుంటాడు. అప్పుల పాల‌వ్వ‌డంతో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కేసును త్వ‌రిత‌గ‌తిన చేధించిన అర్బ‌న్ ఎస్ ఐ ఫిరోజ్‌ను సీఐ రాజేశ్వ‌ర‌రావు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments