Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు తృటిలో తప్పించుకున్నారు, లేకుంటే?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (12:25 IST)
వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రాయలచెరువు పరిశీలన కోసం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డితో పాటు తిరుపతి ఎంపి గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిలు కలిసి బోటులో బయలుదేరారు. 

 
ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి చెరువు గట్టును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు బోటులో ఉన్న ప్రజాప్రతినిధులు. అయితే అదృష్టవశాత్తు అదుపుతప్పినా బోటు స్థిరంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 
మొత్తం మీద రాయలచెరువు పరిశీలన పేరుతో బోటు షికారు చేద్దామనుకున్న వైసిపి నేతల ప్రాణాలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడినట్లయ్యింది. దీంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు వైసిపి నేతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments