వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు తృటిలో తప్పించుకున్నారు, లేకుంటే?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (12:25 IST)
వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రాయలచెరువు పరిశీలన కోసం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డితో పాటు తిరుపతి ఎంపి గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిలు కలిసి బోటులో బయలుదేరారు. 

 
ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి చెరువు గట్టును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు బోటులో ఉన్న ప్రజాప్రతినిధులు. అయితే అదృష్టవశాత్తు అదుపుతప్పినా బోటు స్థిరంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 
మొత్తం మీద రాయలచెరువు పరిశీలన పేరుతో బోటు షికారు చేద్దామనుకున్న వైసిపి నేతల ప్రాణాలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడినట్లయ్యింది. దీంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు వైసిపి నేతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments