Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు తృటిలో తప్పించుకున్నారు, లేకుంటే?

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (12:25 IST)
వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రాయలచెరువు పరిశీలన కోసం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డితో పాటు తిరుపతి ఎంపి గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిలు కలిసి బోటులో బయలుదేరారు. 

 
ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి చెరువు గట్టును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు బోటులో ఉన్న ప్రజాప్రతినిధులు. అయితే అదృష్టవశాత్తు అదుపుతప్పినా బోటు స్థిరంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 
మొత్తం మీద రాయలచెరువు పరిశీలన పేరుతో బోటు షికారు చేద్దామనుకున్న వైసిపి నేతల ప్రాణాలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడినట్లయ్యింది. దీంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు వైసిపి నేతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments