Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు భాష గురించి నువ్వా మాట్లాడేది చంద్రబాబూ?

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (11:16 IST)
తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేద‌ని, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిప‌డ్డారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్టాడుతూ, తెలుగు గురించి నువ్వా మాట్లాడేది చంద్రబాబూ అని ఎద్దేవా చేశారు.

తెలుగు అకాడమీకి తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారిస్తే ,వచ్చే నష్టమేంటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో తెలుగు అకాడమీ పేరు కూడా ఉచ్చరించలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ అధికార భాషా సంఘానికి గుర్తింపు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

గ‌తంలో చంద్రబాబు సీఎంగా ఉన్న‌పుడు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ వైసీపీ ప్ర‌భుత్వం రాగానే, సీఎం జ‌గ‌న్ పంచ‌న చేరారు. ఆయ‌న‌ను భాషా సంఘం అధ్య‌క్ష ప‌దవి నుంచి తొల‌గిస్తార‌నే, ఊహాగానాలు కూడా అప్ప‌ట్లో వెలువ‌డ్డాయి.

కానీ, వైసీసీ అండ‌దండ‌ల‌తో యార్ల‌గ‌డ్డ కొన‌సాగుతూ వ‌చ్చారు. ఇపుడు తాజాగా ఇంగ్లిష్ మీడియం, తెలుగు, సంస్కృత అకాడ‌మీల అంశం తెర‌పైకి రావ‌డంతో... వైసీపీ త‌ర‌ఫున చంద్ర‌బాబు కౌంట‌ర్లు ఇవ్వ‌డానికి తొలిసారి యార్ల‌గ‌డ్డ మీడియా ముందుకు వ‌చ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments