Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిపై సిబిఐ థ‌ర్డ్ డిగ్రీ? నిజ‌మేనా??

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:21 IST)
వైయస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ బెదిరిస్తున్న‌ట్లు పులివెందుల కోర్టులో ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇపుడు పులివెందుల కోర్టులో న‌డుస్తోంది. 

 
వైయస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు  ప్రెజర్ చేసి కొందరి పేర్లు చెప్పాలని 
బెదిరించారని పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను అనేకమార్లు పులివెందులలో ఢిల్లీకి పిలిచి విచారణ చేసి  తనను ఇబ్బందులకు గురి చేశారని కృష్ణారెడ్డి పేర్కొంటున్నారు. కొందరు వ్యక్తుల పేర్లు చెప్పాలని  తనను ప్రెజర్ చేశారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని కోర్టులో కృష్ణారెడ్డి తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. 
 
 
సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని పులివెందుల పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈ రోజు కోర్టులో ఫిర్యాదు చేశామని లాయర్ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments