Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలీ డబ్బు అడిగినందుకు ట్రాక్టర్ ఎక్కించి ఖూనీ చేశాడు...

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (13:48 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కృష్ణాపురంలో దారుణం జరిగింది. కూలీ డబ్బులు అడిగినందుకు ట్రాక్టర్ యజమాని తన ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఈ ఘటనలో డ్రైవర్ హరికృష్ణ, అడ్డుకోబోయిన అతని బంధువు నాగభూషణం ఇద్దరు మరణించారు. అనంతరం యజమాని చంద్రానాయక్ ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. 
 
ఘటన గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నవాజ్ బాషా బాధిత కుటుంబాలను పరామర్శించారు. గత 15 రోజులుగా వీరి మధ్య కూలీ డబ్బుల కోసం గొడవ జరుగుతున్నట్లు సమాచారం. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments