Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలీ డబ్బు అడిగినందుకు ట్రాక్టర్ ఎక్కించి ఖూనీ చేశాడు...

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (13:48 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కృష్ణాపురంలో దారుణం జరిగింది. కూలీ డబ్బులు అడిగినందుకు ట్రాక్టర్ యజమాని తన ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఈ ఘటనలో డ్రైవర్ హరికృష్ణ, అడ్డుకోబోయిన అతని బంధువు నాగభూషణం ఇద్దరు మరణించారు. అనంతరం యజమాని చంద్రానాయక్ ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. 
 
ఘటన గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నవాజ్ బాషా బాధిత కుటుంబాలను పరామర్శించారు. గత 15 రోజులుగా వీరి మధ్య కూలీ డబ్బుల కోసం గొడవ జరుగుతున్నట్లు సమాచారం. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments