Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం జంట సొరంగాల పనులు ప్రారంభం

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (12:27 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆగిపోయిన ట్విన్‌ టన్నెల్స్‌ (జంట సొరంగాలు) నిర్మాణ పనులకు ఆదివారం జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల అధికారులు పూజలు చేసి శ్రీకారం చుట్టారు.

ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు ప్రధాన ద్వారాలైన ఈ జంట సొరంగాల పనులు 2018 నవంబరులో ఆగిపోయాయి. ఈ సొరంగాల నిర్మాణానికి ప్రొటెక్షన్‌ వాల్‌ కాంక్రీటు పనులను అధికారులు ఇప్పుడు ప్రారంభించారు.

డిప్లేషన్‌ స్లూయిజ్‌ గేట్లలో 4 ఎమర్జెన్సీ గేట్లు, 2 సర్వీస్‌ గేట్లు ఉంటాయి. వీటి నిర్మాణం ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తవుతుందని.. సొరంగాల పనులు జూలై నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments