Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్య

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఎస్‌బిఐ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం పైన వెళుతున్న న్యాయవాది నాగజ్యోతిపై కత్తులతో దాడికి దిగారు గుర్తు తెలియని వ్యక్తులు.

Webdunia
బుధవారం, 30 మే 2018 (20:38 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఎస్‌బిఐ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం పైన వెళుతున్న న్యాయవాది నాగజ్యోతిపై కత్తులతో దాడికి దిగారు గుర్తు తెలియని వ్యక్తులు. 
 
ఆ దాడిలో సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు నాగజ్యోతి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దాడికి తెగబడ్డ దుండగులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మృతురాలు ప్రముఖ న్యాయవాది జితేంద్ర సతీమణి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments