Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు ప్రజల బ్రహ్మరథం.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? (Video)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ముగిసింది. ఈ యాత్రా సమయంలో పవన్‌కు ఆ జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారా? అంటే అవు

Webdunia
బుధవారం, 30 మే 2018 (18:30 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ముగిసింది. ఈ యాత్రా సమయంలో పవన్‌కు ఆ జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి కన్వీనర్ మాదాసు గంగాధరం.
 
ఆయన బుధవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పవన్‌ కల్యాణ్‌ పవరేంటో తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయన మద్దతు తీసుకుందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటడం ఖాయమని, ప్రజలు పవన్‌పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. ఆయన మీడియా సమావేశం వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments