Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు ప్రజల బ్రహ్మరథం.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? (Video)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ముగిసింది. ఈ యాత్రా సమయంలో పవన్‌కు ఆ జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారా? అంటే అవు

Webdunia
బుధవారం, 30 మే 2018 (18:30 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ముగిసింది. ఈ యాత్రా సమయంలో పవన్‌కు ఆ జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి కన్వీనర్ మాదాసు గంగాధరం.
 
ఆయన బుధవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పవన్‌ కల్యాణ్‌ పవరేంటో తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయన మద్దతు తీసుకుందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటడం ఖాయమని, ప్రజలు పవన్‌పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. ఆయన మీడియా సమావేశం వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments