Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉలిక్కిపడిన మదనపల్లె... ఎందుకు?

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:57 IST)
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణం ఉలిక్కిపడింది. పట్టణ నడిబొడ్డున ఓ వివాహితను దారుణంగా హత్య చేశారు. ఆమె ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు.. వివాహితను అత్యంత కర్కశంగా నరికి చంపారు. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో తారకరామా సినిమా థియేటర్ వద్ద ప్యారా నగర్‌లో ఈ వివాహిత హత్య జరిగింది. పట్టణంలోని ఓ మసీదులో మత పెద్దగా పని చేస్తున్న అంజాద్ భార్య అయిన తహసీన్ (28)ను ఇంటిలోనే దుండగులు గొంతుకోసి చంపేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి చిదానంద రెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments