Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉలిక్కిపడిన మదనపల్లె... ఎందుకు?

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:57 IST)
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణం ఉలిక్కిపడింది. పట్టణ నడిబొడ్డున ఓ వివాహితను దారుణంగా హత్య చేశారు. ఆమె ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు.. వివాహితను అత్యంత కర్కశంగా నరికి చంపారు. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో తారకరామా సినిమా థియేటర్ వద్ద ప్యారా నగర్‌లో ఈ వివాహిత హత్య జరిగింది. పట్టణంలోని ఓ మసీదులో మత పెద్దగా పని చేస్తున్న అంజాద్ భార్య అయిన తహసీన్ (28)ను ఇంటిలోనే దుండగులు గొంతుకోసి చంపేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి చిదానంద రెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments