Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకుమారులపై తల్లి ఇటుకలతో దాడి.. ఇద్దరూ ఏమయ్యారంటే?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (14:16 IST)
కన్నతల్లే కిరాతకురాలిగా మారిపోయింది. పిల్లలపై ఇటుకతో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఆపై ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన  తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడేందుకు కుటుంబ కలహాలో లేక మానసిక సమస్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వుంటోంది. ఇంతలో ఏమైందో కానీ ఇద్దరు కుమారులపై ఇటుకతో దాడి చేసింది. ఈ ఘటనలో అజయ్ (11) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. చిన్నకుమారుడు (8) తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిద్దరిపై దాడి చేసి తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించింది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments