Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు-దాతృత్వం చాటిన సబ్ ఇన్స్పెక్టర్లు

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (10:41 IST)
బైకు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో సబ్ ఇన్స్‌స్పెక్టర్లు దాతృత్వం చూపెట్టారు. కృష్ణాజిల్లా ఏ-కొండూరు మండలం రామచంద్రపురం వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో బాణవాతు రాజ్య అనే మహిళకు తీవ్రగాయాలు పాలైంది.

మహిళా మిత్రా శిక్షణ తరగతులు కార్యక్రమం ముగించుకుని అటుగా వస్తున్న గంపలగూడెం, ఏ- కొండూరు ఎస్సైలు ఉమామహేశ్వరరావు, ప్రతాప్ రెడ్డి... గాయపడిన మహిళను గమనించి పోలీస్ జీప్‌లో మైలవరం ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు. 

సమయానికి పోలీసుల స్పందించకపోతే సదరు మహిళకు ప్రాణం నిలిచేది కాదు. ఆపదలో ఉన్న మహిళను కాపాడిన పోలీస్ అధికారులను  ప్రజలు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments