Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన పరుగు పందెం

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (10:38 IST)
హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ కి చెందిన శ్రీనివాస్ గతంలో నేవీ లో పని చేసి పదవి విరమణ చేశాడు. 
 
హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన పందెంలో పాల్గొనడాకి వచ్చిన శ్రీనివాస్ పరుగు మధ్యలో గుండె పోటు రావడంతో నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా పరీక్షంచి వైద్యుల అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మృతదేహన్ని తీసుకొని వెళ్లినట్టు తెలిసింది

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments