Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన పరుగు పందెం

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (10:38 IST)
హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ కి చెందిన శ్రీనివాస్ గతంలో నేవీ లో పని చేసి పదవి విరమణ చేశాడు. 
 
హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన పందెంలో పాల్గొనడాకి వచ్చిన శ్రీనివాస్ పరుగు మధ్యలో గుండె పోటు రావడంతో నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా పరీక్షంచి వైద్యుల అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మృతదేహన్ని తీసుకొని వెళ్లినట్టు తెలిసింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments