Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన పరుగు పందెం

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (10:38 IST)
హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ కి చెందిన శ్రీనివాస్ గతంలో నేవీ లో పని చేసి పదవి విరమణ చేశాడు. 
 
హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన పందెంలో పాల్గొనడాకి వచ్చిన శ్రీనివాస్ పరుగు మధ్యలో గుండె పోటు రావడంతో నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా పరీక్షంచి వైద్యుల అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మృతదేహన్ని తీసుకొని వెళ్లినట్టు తెలిసింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments