Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

Webdunia
బుధవారం, 10 జులై 2019 (13:12 IST)
రైలులో ఓ గర్భిణీ ప్రసవించింది. ఈ సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లాలో జరిగింది. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకి చెందిన ప్రవీణ నిండు గర్భిణీ. రామేశ్వరం నుంచి తిరుపతిలో ఉన్న పుట్టింటికి అమ్మ, అమ్మమ్మతో కలిసి రైలులో బయలుదేరింది. రైలు పాకాలకు సమీపంలోకి రాగానే ప్రవీణకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 
 
బోగీలో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు పురుషులను పక్క బెర్తులోకి పంపి.. బోగీలోని కిటికీలను మూసివేసి.. ఎవరూ కనిపించకుండా చీరలు కట్టారు. పురిటి నొప్పులు వచ్చిన 15 నిమిషాల్లో ముంగిలిపట్టు వద్దకు రైలు చేరుకోగానే పండంటి మగబిడ్డను ప్రసవించింది. 
 
రైలు తిరుపతికి చేరుకునే లోపు 108కు సమాచారం అందించారు. 108 పైలెట్ చంద్రబాబు రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంకు చేరుకుని రైల్వే పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో 108 వాహనంలోకి తీసుకెళ్లారు. స్టేషన్‌ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి... అనంతరం ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments