Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం.. మహిళను బంధించి అత్యాచారం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (09:55 IST)
విజయవాడ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను తీసుకెళ్లిన ఓ గదిలో బంధించి మూడు రోజుల పాటు నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకునే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఈ నెల 17వ తేదీన సనత్ నగర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు.
 
అక్కడ ఆమెను గదిలో బంధించిన అతనితో పాటు మరో ముగ్గురు కలిసి మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు. దీంతో ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. తనపై జరిగిన అత్యాచారాన్ని వైద్యులకు బాధితురాలు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు పెనమలూరు పోలీసులు బాధితురాలితో మాట్లాడి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments