Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భస్రావం.. ప్రాణాపాయ స్థితిలో మహిళ.. నకిలీ వైద్యుడి అరెస్ట్

woman
, సోమవారం, 19 డిశెంబరు 2022 (23:14 IST)
తమిళనాడులో ఓ మహిళ గర్భస్రావం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అబార్షన్ మాత్ర వేసుకున్న మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా నకిలీ వైద్యుడు పట్టుబడ్డాడు.
 
వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అబార్షన్ మాత్రలను విక్రయించరాదని ఇప్పటికే ఫార్మసీలను ఆదేశించింది. ఈ సందర్భంలో, కడలూరు సమీపంలోని ఫార్మసీలో అబార్షన్ మాత్రలు కొనుగోలు చేసి ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరింది.
 
ఈ స్థితిలో అబార్షన్‌ పిల్‌ వేసుకోవాలని సూచించిన అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ అనే నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?