Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త గుడికి తీసుకెళ్లలేదని.. ఉరేసుకున్న భార్య.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 3 మే 2021 (17:26 IST)
చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. భర్త దేవాలయానికి తీసుకెళ్లలేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే..పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బలుసు మూజి ఎస్టీ కాలనీకి చెందిన దొడ్డా సురేష్ భార్య సత్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.
 
ఏప్రిల్ 28వ తేదీన వారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా అందరినీ గుడికి తీసుకువెళ్లమని సత్య భర్తను కోరింది. సురేష్ అందుకు అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన ఇల్లాలు ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
 
భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపప్తు చేస్తున్నారు. తెలిపారు. కాగా.. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్న విషయానికే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం బంధువులను సైతం కలవరపెడుతోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments