Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లిని కాపాడబోయి ప్రాణాలు విడిచింది..

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (13:26 IST)
పిల్లిని కాపాడబోయి ఓ మహిళ ప్రాణాలు విడిచింది. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం కిష్టంపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కిష్టంపల్లెకు చెందిన లింగాల లసుమ అనే మహిళ ఇంట్లో పిల్లిని పెంచుకుంటోంది. అయితే సోమవారం తెల్లవారుజామున పిల్లి ఇంటికి సమీపంలోని బావిలో పడింది. 
 
తెల్లారాక చూస్తే బావి నుంచి పిల్లి అరుపులు వినిపించాయి. దీంతో ఆమె బొక్కెన సాయంతో పిల్లిని బయటకు తీసేందుకు ప్రయత్నింస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments