Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లా నందిగామ హాస్పిటల్ బెడ్ పైనే మృతదేహం, ఎందుకంటే?

Webdunia
సోమవారం, 3 మే 2021 (19:37 IST)
కృష్ణాజిల్లా నందిగామ హాస్పిటల్ బెడ్ పైనే మృతదేహం వుంది. వివరాలు చూస్తే.. వీరులపాడు మండలం కొనతాలపల్లి గ్రామానికి చెందిన 55 సంవత్సరాల కోట మార్తమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.
 
నిన్న సాయంత్రం చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం వచ్చిన మార్తమ్మ కు కరోనా టెస్ట్ చేయించారు హాస్పిటల్ సిబ్బంది. ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా మార్తమ్మ మృతి చెందింది.
 
మృతి చెందిన మార్తమ్మ మృతదేహాన్ని హాస్పిటల్ లోనే వదిలి వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులు.
నిన్నటి నుండి హాస్పిటల్ బెడ్ పైనే మార్తమ్మ మృతదేహం వుంది. ఇటు కుటుంబ సభ్యులు కాని అటు హాస్పిటల్ సిబ్బంది కాని మార్తమ్మ మృతదేహాన్ని పట్టించుకోవడంలేదు.
 
కరోనా రిజల్ట్ వచ్చిన తర్వాతనే తీసుకువెళ్తామంటున్నారు కుటుంబ సభ్యులు. కాగా దీనిపై ఆసుపత్రి స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments