Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. అలా చెడింది.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (18:39 IST)
వివాహేతర సంబంధాలు దారుణానికి దారితీస్తున్నాయి. తాజాగా ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు కోసిపారేసింది. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, కొండపి మండలంలోని మూగచింత గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసి పరారైంది. బాధితుడికి 60 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
పదేళ్ల పాటు ఈ సంబంధం కొనసాగింది. అయితే ఆర్థిక సమస్యలతో బంధం చెడింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎదురయ్యాయి. అంతే గొడవల తర్వాత ఇంటికొచ్చిన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది సదరు మహిళ.. వెంటనే బాధితుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం