Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. అలా చెడింది.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (18:39 IST)
వివాహేతర సంబంధాలు దారుణానికి దారితీస్తున్నాయి. తాజాగా ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు కోసిపారేసింది. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, కొండపి మండలంలోని మూగచింత గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసి పరారైంది. బాధితుడికి 60 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
పదేళ్ల పాటు ఈ సంబంధం కొనసాగింది. అయితే ఆర్థిక సమస్యలతో బంధం చెడింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎదురయ్యాయి. అంతే గొడవల తర్వాత ఇంటికొచ్చిన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది సదరు మహిళ.. వెంటనే బాధితుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం