Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు ప్రభుత్వ పాఠశాలలోకి అడవి ఏనుగులు

Elephant
Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (15:01 IST)
చిత్తూరు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించిన అడవి ఏనుగులు అక్కడున్న సామాగ్రిని ధ్వంసం చేశాయి. అనంతరం విద్యాశాఖ, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో వ్యక్తిగత తనిఖీలు నిర్వహించారు. 
 
చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం కీరమండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోకి గురువారం రాత్రి అడవి ఏనుగులు ప్రవేశించి అక్కడున్న వస్తువులను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు వెళ్లారు.
 
ఆ సమయంలో పాఠశాల రిజర్వు గదిలో మధ్యాహ్న భోజనం కోసం ఉంచిన నిత్యావసర వస్తువులు, కిరాణా సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. 
 
అలాగే తరగతి గదిలో కిటికీలు, తలుపులు పగులగొట్టి ఉండడంతో ఒక్కసారిగా షాకైన వారు పాఠశాల వెనుకవైపు వెళ్లి చూడగా అక్కడ ఏనుగుల పాదాలు కనిపించాయి. ఈ ఘటనపై అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments