Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిగారు ఆ పని చేస్తానంటే బయటకొచ్చా... ఇప్పుడు బాబు వారి కాళ్లు పట్టుకుంటే ఏం చేయాలి?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (21:42 IST)
2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు కోపం, ఆవేద‌న వ‌చ్చాయి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... తోటి ఆంధ్రులపై చ‌ట్ట‌స‌భ‌ల్లో దాడులు చేసి బ‌య‌టికి గెంటేసి విభ‌జించారు. అందుకే కోపం వ‌చ్చింది. ఒక్క సంత‌కంతో తెలంగాణ‌లో ఉన్న బీసీ కులాలు, ఓసీలుగా మారిపోయారు. వారికి ఉన్న స‌దుపాయాలు, రిజ‌ర్వేష‌న్లు పోయాయి. 
 
చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటే, విబేధించి బ‌య‌టికి వ‌చ్చా. తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చా. ఇంత చేస్తే ముఖ్య‌మంత్రి వెళ్లి కాంగ్రెస్ కాళ్లు ప‌ట్టుకున్నారు. టీడీపీ నాయ‌కుల్ని పార్ల‌మెంటులో కొట్టారు, ఎంపి శివ‌ప్ర‌సాద్ కొర‌డాల‌తో కొట్టుకున్నారు. నెహ్రూ లాంటి నాయ‌కులు కూర్చున్న పార్ల‌మెంటు హాల్లో. 
 
వ్యాపారులు ఎంపిలుగా కూర్చుంటే వ్య‌వ‌స్థ ఇలాగే వుంటుంది. ఓ వ్య‌క్తి గురించి మాట్లాడితే ఆ కులం వారు ఓటు వేయ‌రు అంటారు. త‌ప్పులు చేసి కులాల ముసుగులో దాక్కోవాల్సిన అవ‌స‌రం ఏముంది.? స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే ప్ర‌జా కోర్టులో నిల‌బెడ‌తాం అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments