Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత - రకులు ఎవరు... నాకు తెలియదు : కేఏ పాల్

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (11:28 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతప్రబోధకుడు డాక్టర్ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టాలీవుడ్ హీరోయిన్లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లు తనకు ఎవరో తెలియదన్నారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ప్రతి ఒక్కరి ఓటు తనకు అవసరమన్నారు. 
 
అందువల్ల సమంత ఎవరన్న అంశంపై ఆరా తీయగా ఆమె హీరో అక్కినేని నాగార్జున కోడలని తెలిసిందన్నారు. ఇకపోతే, రకుల్ ప్రీత్ సింగ్ నిజంగానే తనకు ఎవరో తెలియదన్నారు. 
 
నిజానికి గతంలో టీడీపీ నేత, హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తనకు ఎవరో తెలియదని చెప్పిన పాల్.. ప్రతి ఒక్కరినీ విస్మయానికి లోనుచేశారు. ఇపుడు సమంత తనకు ఎవరో తెలియదని చెప్పి ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments