Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత - రకులు ఎవరు... నాకు తెలియదు : కేఏ పాల్

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (11:28 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతప్రబోధకుడు డాక్టర్ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టాలీవుడ్ హీరోయిన్లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లు తనకు ఎవరో తెలియదన్నారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ప్రతి ఒక్కరి ఓటు తనకు అవసరమన్నారు. 
 
అందువల్ల సమంత ఎవరన్న అంశంపై ఆరా తీయగా ఆమె హీరో అక్కినేని నాగార్జున కోడలని తెలిసిందన్నారు. ఇకపోతే, రకుల్ ప్రీత్ సింగ్ నిజంగానే తనకు ఎవరో తెలియదన్నారు. 
 
నిజానికి గతంలో టీడీపీ నేత, హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తనకు ఎవరో తెలియదని చెప్పిన పాల్.. ప్రతి ఒక్కరినీ విస్మయానికి లోనుచేశారు. ఇపుడు సమంత తనకు ఎవరో తెలియదని చెప్పి ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments