ప్రత్యేక హోదాను జగన్‌రెడ్డి ఎప్పుడు సాధిస్తారు?: చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:48 IST)
ప్రత్యేక హోదాపై జగన్‌రెడ్డి కనీసం నోరు మెదపట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మహానాడు చంద్రబాబు మాట్లాడుతూ ‘‘హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందన్నారు.

25 మంది ఎంపీలను ఇస్తే హోదా సాధిస్తానన్నారు. ప్రత్యేక హోదాను జగన్‌రెడ్డి ఎప్పుడు సాధిస్తారు? పోలవరంను ఎప్పుడు పూర్తి చేస్తారు? రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీలను.. ఎప్పటిలోగా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి.

మాట తప్పిన జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. లేకపోతే ఆ రోజు చేసింది తప్పని జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments