Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాను జగన్‌రెడ్డి ఎప్పుడు సాధిస్తారు?: చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (20:48 IST)
ప్రత్యేక హోదాపై జగన్‌రెడ్డి కనీసం నోరు మెదపట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మహానాడు చంద్రబాబు మాట్లాడుతూ ‘‘హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందన్నారు.

25 మంది ఎంపీలను ఇస్తే హోదా సాధిస్తానన్నారు. ప్రత్యేక హోదాను జగన్‌రెడ్డి ఎప్పుడు సాధిస్తారు? పోలవరంను ఎప్పుడు పూర్తి చేస్తారు? రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీలను.. ఎప్పటిలోగా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి.

మాట తప్పిన జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. లేకపోతే ఆ రోజు చేసింది తప్పని జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments