Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ పురాణాల పట్ల మీ పాలసీ ఏంటి? సీఎం జగన్ పైన RRR ప్రశ్నల వర్షం

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (16:34 IST)
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటన ఓ కుట్రలా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అంతర్వేది ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని సీఎం జగన్‌ను, వైసీపీ సర్కారును ప్రశ్నించారు. రథాన్ని ఎవరు తగలబెట్టారో తేల్చాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని నిలదీసారు.
 
సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు వైసీపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు దేవాలయాలకు కలిపి ఒకే ఈవోను నియమిస్తారా, హిందూ దేవాలయాలు అంటే మీకు లెక్కలేదా, మీకు హిందూ పురాణాలు తెలియవు, అసలు మీ పాలసీ ఏంటని ప్రశ్నించారు.
 
ఒక మతం మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మీ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతర్వేదిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పినవాళ్లు మీ మంత్రులకు పిచ్చివాళ్లలా కనబడుతున్నారా? రథం ఘటనపై దేవదాయ శాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడం ఏంటని ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments