Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో సహజీవనం వద్దన్నాడు.. నాటు తుపాకీ తూటాకు బలయ్యాడు

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (08:31 IST)
నీకు పెళ్లై పిల్లలు ఉన్నారు. ఇపుడు నా కుమార్తెతో సహజీవనం చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దు అంటూ ప్రాధేయపడిన ఓ గిరిజనుడుని మరో ఆదివాసి నాటు తుపాకీతో కాల్చిచంపాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా వై.రామవరం మండలం రేగడిపాలెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రేగడిపాలెం అనే గ్రామానికి చెందిన నరాకోట ఆదిరెడ్డికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉంది. ఈమెతో అదే మండలంలోని దూసరపాము గ్రామానికి చెందిన గంగాధరరావు అలియాస్ దొరబాబు సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆదిరెడ్డి.. దొరబాబును హెచ్చరించాడు. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేయొద్దంటూ ప్రాధేయపడ్డాడు.
 
పెళ్ళై పిల్లలు ఉన్నవాడివి, తన కుమార్తెను వదిలిపెట్టాలని కోరాడు. ఈ మాటలకు కోపోద్రిక్తుడైన దొరబాబు నాటు తుపాకితో కాల్చి చంపాడు. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో దొరబాబును పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం, నాటు తుపాకిని కలిగి ఉండటం, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. అతని వద్ద నుంచి నాటు తుపాకి, 11 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments