Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో సహజీవనం వద్దన్నాడు.. నాటు తుపాకీ తూటాకు బలయ్యాడు

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (08:31 IST)
నీకు పెళ్లై పిల్లలు ఉన్నారు. ఇపుడు నా కుమార్తెతో సహజీవనం చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దు అంటూ ప్రాధేయపడిన ఓ గిరిజనుడుని మరో ఆదివాసి నాటు తుపాకీతో కాల్చిచంపాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా వై.రామవరం మండలం రేగడిపాలెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రేగడిపాలెం అనే గ్రామానికి చెందిన నరాకోట ఆదిరెడ్డికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉంది. ఈమెతో అదే మండలంలోని దూసరపాము గ్రామానికి చెందిన గంగాధరరావు అలియాస్ దొరబాబు సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆదిరెడ్డి.. దొరబాబును హెచ్చరించాడు. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేయొద్దంటూ ప్రాధేయపడ్డాడు.
 
పెళ్ళై పిల్లలు ఉన్నవాడివి, తన కుమార్తెను వదిలిపెట్టాలని కోరాడు. ఈ మాటలకు కోపోద్రిక్తుడైన దొరబాబు నాటు తుపాకితో కాల్చి చంపాడు. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో దొరబాబును పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం, నాటు తుపాకిని కలిగి ఉండటం, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. అతని వద్ద నుంచి నాటు తుపాకి, 11 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments