Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను పారదోలేందుకు గరుడపురాణం కార్యక్రమాలు చేస్తాం: వైవి సుబ్బారెడ్డి

Webdunia
గురువారం, 30 జులై 2020 (20:58 IST)
కరోనా సమయంలో ప్రారంభించిన సుందరకాండ, వేదపారాయణం, విరాట పర్వం కార్యక్రమాలకు భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తోంది అని, త్వరలోనే భగవద్గీత, గరుడ పురాణం కార్యక్రమాలును ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు.
 
త్వరలో యస్వీబిసి చానల్‌ని హిందీలో కూడా ప్రసారం చేస్తామని, యస్వీబిసి చానల్ యాడ్‌ఫ్రీ చానల్‌గా నడిపిస్తాం  అన్నారు. చానల్ నిర్వహణకి భక్తులు నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
 
లాభనష్టాలను బేరీజు వేసుకోవడానికి టిటిడి వ్యాపార సంస్థ కాదనీ, సేవా సంస్థనీ, దేవుడే దారి చూపిస్తాడని అన్నారు.కరోనా నుంచి భక్తులు అందరు ఉపశమనం పోందేలా కార్యక్రమాలు నిర్వహించడమే ప్రస్తూతానికి తమ ముందు వున్న లక్ష్యం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments