Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను పారదోలేందుకు గరుడపురాణం కార్యక్రమాలు చేస్తాం: వైవి సుబ్బారెడ్డి

Webdunia
గురువారం, 30 జులై 2020 (20:58 IST)
కరోనా సమయంలో ప్రారంభించిన సుందరకాండ, వేదపారాయణం, విరాట పర్వం కార్యక్రమాలకు భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తోంది అని, త్వరలోనే భగవద్గీత, గరుడ పురాణం కార్యక్రమాలును ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు.
 
త్వరలో యస్వీబిసి చానల్‌ని హిందీలో కూడా ప్రసారం చేస్తామని, యస్వీబిసి చానల్ యాడ్‌ఫ్రీ చానల్‌గా నడిపిస్తాం  అన్నారు. చానల్ నిర్వహణకి భక్తులు నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
 
లాభనష్టాలను బేరీజు వేసుకోవడానికి టిటిడి వ్యాపార సంస్థ కాదనీ, సేవా సంస్థనీ, దేవుడే దారి చూపిస్తాడని అన్నారు.కరోనా నుంచి భక్తులు అందరు ఉపశమనం పోందేలా కార్యక్రమాలు నిర్వహించడమే ప్రస్తూతానికి తమ ముందు వున్న లక్ష్యం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments