Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులు అంశంపై సుజనా చౌదరి కోర్టుకు వెళ్తున్నారా??

Webdunia
గురువారం, 30 జులై 2020 (20:53 IST)
బీజేపీ ఎంపీ సుజనాచౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కౌన్సిల్ ఆమోదించకుండా మూడు రాజధానుల బిల్లును ఏపి ప్రభుత్వం గవర్నర్‌కి పంపడమే రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.
 
రాజధాని బిల్లుపై నిర్ణయం తీలుసుకునే అధికారం గవర్నర్‌కి లేదని, ఇదే అంశంపై
 సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయనున్నట్టు సమాచారం. రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవన్న ఆయన కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎన్నికల కమిషన్ పైన ఏపీ ప్రభుత్వం అనవసరంగా సమయం వృధా చేస్తుందని, కోర్టులు మొట్టికాయలు వేయటం ప్రభుత్వానికి నామోషీ అని అన్నారు.
 
పోలవరం... కానీ రాజధాని కాని ఏమైనా ముందుకు సాగిందా..? అని ప్రశ్నించిన ఆయన అధికార వికేంద్రీకరణ అంటే... అవసరాల కోసం రాజధానులు పెట్టడం కాదని అన్నారు. రాజధాని విభజన బిల్లుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యా వైద్యం రాష్ట్రాల పరిధిలో అంశాలు  అయినా... విధాన పరమైన నిర్ణయం కేంద్రం తీసుకుంటుందన్నారు.

కేంద్రం పరిధిలోనే రాజధాని ఏర్పాటు అంశం ఉందన్న ఆయన గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకునే చర్యలు తీసుకుంటారని, ప్రజల శ్రేయస్సు వదిలేసి... అనవసర అంశాలపై ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments