ఇంటి నుంచే ఓటు వేసేలా..ఈ-ఓట్‌ యాప్‌కు రూపకల్పన

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (21:53 IST)
ఇంటి నుంచే ఓటు వేసేలా ఓటింగ్‌ విధానంలో సరికొత్త రూపకల్పనల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటి నుంచే ఓటు వేసేలా అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ-ఓటింగ్‌ విధానం రూపుదిద్దుకుంటోంది. 
 
మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని దాని ద్వారా ఓటు వేసే సాంకేతిక ప్రక్రియ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), తెలంగాణ ఐటీ శాఖ,కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్‌,బొంబాయి ఐఐటీ,భిలాయ్‌ ఐఐటీల ప్రొఫెసర్ల సంయుక్త కార్యాచరణలో ఈ-ఓటింగ్‌ యాప్‌ తయారైంది.     
 
వివిధ ప్రయోగాలు, పరిశీలనల అనంతరం దీనికి తుదిరూపు ఇచ్చారు. అనేక భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌ను రూపొందించారు. 
 
అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే ముందుగా రాజకీయ పార్టీలకు దీని గురించి వివరించి అభిప్రాయాలను తెలుసుకుంటారు. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. మొదట కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఉపయోగించి పరిశీలిస్తారు. ఆ తర్వాత తుది ఆమోదం పొందే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments