Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ల పరిధి పెంపు?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:38 IST)
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల పరిధిని పెంచనున్నట్లు తెలిసింది.  ప్రస్తుతం ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీరును నియమించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సెక్రటేరియట్ల వారీగా ఏర్పాటు చేసిన ఈ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం పరిధిని పెంచాలని నిర్ణయించారు.
 
పట్టణ ప్రాంతాల్లో వాలంటీర్ల పరిధిని 50 ఇళ్ల నుండి 100 ఇళ్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్ల నుండి 75 ఇళ్లకు వాలంటీర్ల పరిధిని విస్తృతం చేయనున్నారు. ప్రసుత్తం ఇంటింటి సర్వే, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ఆయా పథకాలను ఇళ్లకు చేరవేయడం వంటి పనులన్నీ వాలంటీర్లు చేస్తున్నారు.
 
 తొలుత ఆసక్తితో చేరినా ప్రస్తుతం వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ క్రమంలో ఉన్న వాలంటీర్ల సంఖ్యను బట్టి వారి పరిధిని పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments