ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం - రూ.26 వేల కోట్లతో రిఫైనరీ విస్తరణ

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (14:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రానికి శుభవార్త చెప్పింది. విశాఖపట్టణంలోని రిఫైనరీ ప్రాజెక్టును రూ.26,246 కోట్ల వ్యయంతో ఆధునకీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. మంగళవారం బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరిసింహా రావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి రామేశ్వర్ సమాధానమిచ్చారు. 
 
ఈ రిఫైనరీ విస్తరణ, ఆధునకీకరణకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) అంగీకారం తెలిపిందన్నారు. ఈ విస్తరణ పూర్తి చేస్తే రిఫైనరీ సామర్థ్యం 8.3 టెన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతుందన్నారు. 
 
కాగా, విశాఖలోని హెచ్.పి.సి.ఎల్ చరిత్రలో ఈ స్థాయిలో ఆధునకీకరణ, విస్తరణ పనులు చేపట్టడం ఇదే తొలిసారి అని బీజేపీ ఎంపీ నరసింహా రావు వెల్లడించారు. అలాగే, అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కలుగుతుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments