Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం - రూ.26 వేల కోట్లతో రిఫైనరీ విస్తరణ

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (14:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రానికి శుభవార్త చెప్పింది. విశాఖపట్టణంలోని రిఫైనరీ ప్రాజెక్టును రూ.26,246 కోట్ల వ్యయంతో ఆధునకీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. మంగళవారం బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరిసింహా రావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి రామేశ్వర్ సమాధానమిచ్చారు. 
 
ఈ రిఫైనరీ విస్తరణ, ఆధునకీకరణకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) అంగీకారం తెలిపిందన్నారు. ఈ విస్తరణ పూర్తి చేస్తే రిఫైనరీ సామర్థ్యం 8.3 టెన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతుందన్నారు. 
 
కాగా, విశాఖలోని హెచ్.పి.సి.ఎల్ చరిత్రలో ఈ స్థాయిలో ఆధునకీకరణ, విస్తరణ పనులు చేపట్టడం ఇదే తొలిసారి అని బీజేపీ ఎంపీ నరసింహా రావు వెల్లడించారు. అలాగే, అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కలుగుతుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments