Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాపై కుంటిసాకులు వద్దు.. ఇస్తారా? ఇవ్వరా? కేంద్రంపై సాయిరెడ్డి ఫైర్

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (14:22 IST)
కేంద్ర ప్రభుత్వంపై వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై ఆయన కేంద్రాన్ని నిలదీశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? లేదా? అనే అంశాన్ని తేల్చాలన్నారు. దీనిపై పదేపదే కుంటిసాకులు చెప్పొదంటూ మండిపడ్డారు. 
 
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంపై ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకుండా కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రధానంగా రెండు అంశాలను తాను ఇక్కడ ప్రస్తావించదలచుకున్నట్టు చెప్పారు. అందులో ఒకటి ప్రత్యేక హోదా. రెండోది ఏపీకి నికర రుణ పరిమితిని ఎందుకు తగ్గించారంటూ ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో ఏపీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments