Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ జీపుకు ప్రమాదం : విశాఖపట్టణంలో సీఐ మృతి

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (08:10 IST)
ఓ గుర్తు తెలియని వాహనాన్ని పోలీసు జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లాలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. 
 
సీఐ ఈశ్వరీరావు, మరో కానిస్టేబుల్ రాత్రివేళ విధులు ముగించుకుని స్టేషన్‌కు బయలుదేరారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనాన్ని పోలీసు జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీసు జీపు ముందుగా బాగా దెబ్బతింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందగా, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలికి చేరుకుని గాయపడిన కానిస్టేబుల్‌ను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జిరగింది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం జాతీయ రహదారిపై అమర్చిన సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను నిశితంగా విశ్లేషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments