Webdunia - Bharat's app for daily news and videos

Install App

నావల్లే ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకం : బీజేపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలన్నీ రాష్ట్ర పభుత్వ పథకాలుగా చంద్ర

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (10:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే,  బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలన్నీ రాష్ట్ర పభుత్వ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవడంలో బీజేపీ నేతలు విఫలమవుతున్నారని అన్నారు.
 
గాజువాకలో జరిగిన బీజేపీ మహావిశాఖ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖల మంత్రులు చంద్రబాబుతో భేటీ అయ్యారని... ఆ సందర్భంలో చంద్రన్న బీమా పథకంపై చర్చ జరిగిందని... ఆ చర్చలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, చంద్రన్న పేరు పెట్టుకోవడం ఏంటని తాను ప్రస్తావించానని చెప్పారు. దీంతో, ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకంగా పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments