Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ నిషిద్ధ ప్రాంతమా..? లేక పాకిస్థాన్‌లో ఉందా? జనసేన ప్రశ్న

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (17:05 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను విశాఖపట్టణం వేదికగా సాగిస్తున్నారు. తొలి రోజున విశాఖ జగదాంబ సెంటరులో ఆయన రోడ్‌షోలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండో రోజైన శుక్రవారం రిషికొండ ప్రాంతానికి వెళ్లాలని ఆయన తలపించారు. అయితే, వైజాగ్ పోలీసులు అందుకు సమ్మతించలేదు. రిషికొండ వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఇదే విషయాన్ని జనసేన పార్టీ ఓ వీడియోను తీసి పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. 
 
"రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు రుషికొండకి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదు. రుషికొండ పర్యాటక ప్రాంతమైనప్పటికీ నిషిద్ధ ప్రాంతంగా మార్చేశారు. రుషికొండకు వెళ్లే అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేసి పక్క దేశం వెళ్లినట్లుగా మార్చారు. రుషికొండ ప్రాంతం పూర్తి నిషిద్ధ ప్రాంతంలో ఉందా..? లేక పాకిస్థాన్ దేశంలో ఉందా అన్నట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటూ ట్వీట్ చేసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments