Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్యకు అవినాశ్ - భాస్కర్ రెడ్డిలు కుట్ర చేశారు : సీబీఏ

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (13:19 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ భాస్కర్ రెడ్డిలు కుట్ర పన్నారని సీబీఐ అభియోగం మోపింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించిన చార్జిషీటులో పేర్కొంది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరివేతను కోర్టుకు వివరించింది. గూగుల్ టేకౌట్, ఫోన్ల లొకేషన్‌ డేటాలు, ఫోటోలను కోర్టుకు సమర్పించిది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. 
 
వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది. సాక్ష్యాల చెరిపివేత సమయంలో అక్కడ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని చెప్పింది. వివేకా ఇంట్లో వైఫై రూట్లకు కనెక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నామని, వివరాలు ఇవ్వాలని అధికారులను కోరినట్టు చెప్పారు. వివేకా రాసిన లేఖపై నిన్ హెడ్రిన్ పరీక్ష నివేదిక రావాల్సి వుందన్నారు. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సింక్ రిపోర్టులు త్రివేండ్రం సిడాక్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments