Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్యకు అవినాశ్ - భాస్కర్ రెడ్డిలు కుట్ర చేశారు : సీబీఏ

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (13:19 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ భాస్కర్ రెడ్డిలు కుట్ర పన్నారని సీబీఐ అభియోగం మోపింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించిన చార్జిషీటులో పేర్కొంది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరివేతను కోర్టుకు వివరించింది. గూగుల్ టేకౌట్, ఫోన్ల లొకేషన్‌ డేటాలు, ఫోటోలను కోర్టుకు సమర్పించిది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. 
 
వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది. సాక్ష్యాల చెరిపివేత సమయంలో అక్కడ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని చెప్పింది. వివేకా ఇంట్లో వైఫై రూట్లకు కనెక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నామని, వివరాలు ఇవ్వాలని అధికారులను కోరినట్టు చెప్పారు. వివేకా రాసిన లేఖపై నిన్ హెడ్రిన్ పరీక్ష నివేదిక రావాల్సి వుందన్నారు. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సింక్ రిపోర్టులు త్రివేండ్రం సిడాక్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments