Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా యూనివర్సిటీ: చెట్లపై మంచం, పరువులు, ఆ ప్యాకెట్లు.. ఏం జరుగుతుందో?

Webdunia
శనివారం, 28 మే 2022 (15:31 IST)
ఆంధ్రా యూనివర్సిటీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. విచ్చలవిడిగా వ్యభిచారం, డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు బయటపడింది. ఇది చూసిన యూనివర్శిటీ అధికారులు అవాక్కయ్యారు. 
 
ఇటీవల యూనివర్శిటీ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో తుప్పలు నిండిన ప్రాంతాన్ని వారం రోజులుగా శుభ్రం చేయిస్తున్నారు.
 
అయితే ఇంజనీరింగ్ కళాశాల బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో తుప్పలు తొలగిస్తుండగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. 
 
ఆ ప్రాంతంలో వెదురుమొక్కలు గుబురుగా పెరగడంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని, ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారుచేసి, వాటిపై పరుపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. అక్కడ భారీ సంఖ్యలో పెట్టెలతో కండోమ్స్ బయటపడ్డాయి.
 
అలాగే భారీఎత్తున ఖాళీ మద్యం బాటిళ్లు కూడా బయటపడ్డాయి. అంతేకాదు... మత్తు ఇంజక్షన్లు కూడా బయటపడ్డాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం