సీఎం నుంచి ఎమ్మెల్సీ బీఫాం అందుకున్న విశాఖ వంశీకృష్ణ‌

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (16:39 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విశాఖ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వంశీకృష్ణ బి ఫామ్ తీసుకున్నారు. విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు సీఎం క్యాంప్ కార్యాలయంలో జ‌గ‌న్ ను క‌లిశారు. ఆయ‌న‌కు శాలువా వేసి, బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు.  విశాఖ నుంచి త‌న‌కు అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ణ్న‌త‌లు అని ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వంశీకృష్ణ తెలిపారు. 

 
అనంత‌రం ఆయ‌న క్యాంప్ కార్యాల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించి చట్ట సభలలో స్థానం కల్పించినందుకు సీఎం, పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డికి ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అది నుంచి జగన్నన్నతో  కలసి నడిచిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా ఆయ‌న కాసేపు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి  అవంతి శ్రీనివాస్, చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే అమర్నాధ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments