Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం నుంచి ఎమ్మెల్సీ బీఫాం అందుకున్న విశాఖ వంశీకృష్ణ‌

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (16:39 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విశాఖ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వంశీకృష్ణ బి ఫామ్ తీసుకున్నారు. విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు సీఎం క్యాంప్ కార్యాలయంలో జ‌గ‌న్ ను క‌లిశారు. ఆయ‌న‌కు శాలువా వేసి, బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు.  విశాఖ నుంచి త‌న‌కు అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ణ్న‌త‌లు అని ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వంశీకృష్ణ తెలిపారు. 

 
అనంత‌రం ఆయ‌న క్యాంప్ కార్యాల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించి చట్ట సభలలో స్థానం కల్పించినందుకు సీఎం, పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డికి ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అది నుంచి జగన్నన్నతో  కలసి నడిచిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా ఆయ‌న కాసేపు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి  అవంతి శ్రీనివాస్, చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే అమర్నాధ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments